Tuesday, March 10, 2020

Caste killing victim Pranay's wife Amrutha calls out casteists cheering father’s bail

Caste killing victim Pranay's wife Amrutha calls out casteists cheering father’s bail
Amrutha has been posting screenshots and bravely countering people celebrating Maruthi, and Pranay’s death, on ‘Justice for Pranay’ Facebook page.


NEWS BIGOTRY THURSDAY, MAY 02, 2019 - 20:30
Balakrishna Ganeshan Follow @naartthigan

On April 26, news broke that Maruthi Rao, accused of plotting the murder of Pranay, a 24-year-old Dalit man who married Maruthi’s daughter Amrutha, would be released on bail. It did not take long for a section of people to post celebratory messages hailing Maruthi as a ‘legend’ and as a ‘king’ on social media, condoning his alleged caste crime. And when Amrutha, who runs a Facebook page ‘Justice for Pranay’, called these people out, they descended on the page to slut shame and abuse her.


Since the day her father was released, Amrutha has been posting screenshots and bravely countering people celebrating Maruthi, and Pranay’s death, on the Facebook page. In response, people have been posting vile comments. For instance, one user called Devi Sri Prasad Kurella said, “Jai Maruthi Rao... Amrutha has not grown her maturity yet. She's still in some delusion and talking nonsense. She's thinking that sending her father to jail is some great thing. She will face the curse.” He added, “Now she's again saying that she will go to Supreme Court. Alright that's fine, but teach your son tomorrow not to harass any girl when he's in class 9.”

A rumour has been spread online that Pranay and Amrutha were in a sexual relationship since class 9, and that Maruthi Rao once caught them in the act when they were in school. Soon after Maruthi’s arrest, several people justified his actions claiming that despite the immoral act, he had accepted Amrutha.




Several other comments are trolling Amrutha, by commenting “Welcome sir” for Maruthi. One Facebook user Kiran Kumar commented, “Welcome legend but if you had murdered Pranay before the marriage, it would have been even better.”


After Maruthi Rao was released on a bail on April 28, many openly expressed their support and welcomed him as a ‘legend’, ‘tiger’ and ‘king’. A few have even changed their Facebook profile pictures to Maruthi Rao’s photo.

For instance, Pitta Srinivas Reddy, founder president of Reddy Jagruthi, an organisation working for the welfare of Reddy community, wrote on Facebook, “We welcome the release of legend Maruthi Rao wholeheartedly.” He added, “If there are 10 more Maruthi Raos in the society, there would be fear amongst mischief makers who roam around in the name of love.” In the same Facebook post, he hails Maruthi Rao as a 'Hitler' who strikes fear among daughters who intend marry for love. He also threatens couples saying, “The tiger (Maruthi Rao) has come out of his cage. Those who roam around with lust, beware.”

The Facebook page of Reddy Jagruthi has over 18,000 followers, and many of them have endorsed Srinivas’s views.







Many have also shamed Amrutha’s decision to approach the Supreme Court seeking suspension of Maruthi’s bail. One Facebook user said that she should drop such ideas and return to her father.



In the face of this cyber bullying, Amrutha told media on Wednesday, “I am facing a lot of trolling on social media. They are calling Maruthi Rao a ‘legend’ etc., and are proud of his release. I can’t understand how a murder accused is getting so much of support.”

“I will file a cyber complaint against them,” she added.

This is the second time Amrutha is facing harassment. Earlier too, for a remark that “parents don’t intend to give birth to children, they just want to have sex,” she faced a lot of bullying. She withdrew the remarks after harsh criticism.

However, as the torrent of abuse continued, she filed a cyber complaint against a few of them. A couple of them were arrested for online bullying.

Maruthi Rao was released from Warangal Central Prison on April 28 after the Telangana High Court dropped the Preventive Detention Act invoked against him by the Nalgonda police. Challenging his release, Pranay’s family have decided to approach the Supreme Court.

Read: ‘Will challenge Maruthi Rao bail, there’s threat to our lives’: Pranay’s father to TNM

Monday, March 9, 2020

తీవ్ర ఉద్రిక్తతల మధ్య మారుతీరావు అంత్యక్రియలు

తీవ్ర ఉద్రిక్తతల మధ్య మారుతీరావు అంత్యక్రియలు
తండ్రి కడసారి చూపునకు నోచుకోని అమృత

శ్మశాన వాటికలో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు

అమ్మ దగ్గరకు వెళ్లలేను.. నా వద్దకొస్తే వదులుకోను

ఆస్తిపై ఆశ లేదు.. అమ్మకు బాబాయితో హాని: అమృత

ఆస్తి కోసమే అమృత నాటకాలు: బాబాయి శ్రవణ్‌

మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 9: ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు.. తిరునగరు మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరిగాయి. మారుతీరావు పార్థివదేహాన్ని కడసారిగా చూసేందుకు వెళ్తానని, తనకు రక్షణ కల్పించాలని ఆయన కుమార్తె అమృత పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆమెను బందోబస్తు మధ్య శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అమృతను.. ఆమె బాబాయి కూతుళ్లు, బంధువులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్‌ అమృత’ అంటూ నినాదాలు చేశారు. తోపులాటలో కింద పడిపోబోతున్న అమృతను మహిళా పోలీస్‌ సిబ్బంది పట్టుకున్నారు.



మారుతీరావు అనుచరులు, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో..  అమృతను పోలీస్‌ వాహనంలో ప్రణయ్‌ ఇంటికి చేర్చారు. అనంతరం ఆమె అక్కడ విలేకరులతో మాట్లాడారు.  తండ్రి ఆత్మహత్య చేసుకోవడం పట్ల కూతురిగా బాధపడుతున్నానని.. కడసారి చూపు కోసం వెళితే బాబాయి శ్రవణ్‌ కుమార్తెలు తనను గెంటేశారని తెలిపారు. ‘ఒంటరైన అమ్మ వద్దకు వెళ్లలేను.. నావద్దకొస్తే వదులుకోను’ అని పేర్కొన్నారు. తన తండ్రి ఆత్మహత్యపై ప్రశ్నించగా.. మనిషిని చంపించేంత ఽధైర్యం ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు.



హత్య కేసు వాదించేందుకు సరైన న్యాయవాది దొరక్కపోవడం, ఆస్తి పంపకాలు, డబ్బుల సమస్య, కూతురు దూరమైందన్న బాధ, సుపారీ హంతకుల ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని  అభిప్రాయపడ్డారు. ప్రణయ్‌ని చంపినందుకు చట్టబద్ధంగా శిక్షపడితే సంతోషించేదాన్నని, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కోరుకోలేదని చెప్పారు. ప్రణయ్‌ మృతినే తట్టుకున్న తాను తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేనా అని అమృత ప్రశ్నించారు. తనకు అండగా నిలిచిన ప్రణయ్‌ కుటుంబాన్ని వీడి వారితో (మారుతిరావు కుటుంబం)కలిసి ఉండనని తేల్చిచెప్పారు. భర్తను కోల్పోయి తనలాగే ఒంటరైన తల్లి తన వద్దకు వస్తానంటే ఆమెతో కలిసి వేరే చోట ఉండి సూసైడ్‌నోట్‌లో రాసిన తండ్రి చివరి కోరిక తీరుస్తానన్నారు.



తన బాబాయి ముఖంలో అన్నను పోగొట్టుకున్న బాధ కనిపించలేదని.. ఆయనతో తన తల్లి ప్రాణానికి ముప్పు ఉండొచ్చని ఆందోళన వెలిబుచ్చారు. మారుతీరావు ఆస్తులపై ఆశ లేదని స్పష్టం చేశారు. ప్రణయ్‌ హత్య తర్వాత తల్లి తనతో బాబు పుట్టాక మాట్లాడారని.. బాబును చూపించాలని కోరితే నిరాకరించానని, ఆ తర్వాత మళ్లీ తాము మాట్లాడుకోలేదని తెలిపారు. ఇక.. తండ్రి ఆస్తి కోసమే అమృత కొత్త నాటకాలు మొదలుపెట్టిందని ఆయన బాబాయి శ్రవణ్‌ ఆరోపించారు. నిన్నటి వరకు తండ్రి చావును కోరుకున్న అమృతకు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రేమ పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.



తన వల్ల ఎవరికైనా అపాయముందంటే కోర్టు విధించే ఏ శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మారుతీరావుకు సంబంధించిన ఒక్క పైసా కూడా తనకు అవసరం లేదని, ఎవరైనా అప్పున్నట్లు కాగితాలు చూపిస్తే తీరుస్తానని పేర్కొన్నారు. దశదిన కర్మలు పూర్తయ్యాక వచ్చి ఆస్తి, లెక్క చూసుకోవచ్చన్నారు. కాగా.. మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా డ్రైవర్‌ను, మారుతీరావు కుటుంబసభ్యులను విచారించేందుకు సిద్ధమయ్యారు.



అమృతకు స్వల్ప అస్వస్థత

మిర్యాలగూడ అర్బన్‌: తండ్రి పార్థివదేహాన్ని చూసేందుకు శ్మశానవాటిక వద్దకు వెళ్లొచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడే క్రమంలో అమృత అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆమె స్పృహతప్పింది. వెంటనే ఆమెను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నాక వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. సోమవారం ఏకధాటిగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆమె లోబీపీకి గురైనట్టు సమాచారం.

తినడానికి రొట్టెలడిగిన తండ్రి.. దాడి చేసిన కొడుకులు

తినడానికి రొట్టెలడిగిన తండ్రి.. దాడి చేసిన కొడుకులు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తినడానికి రొట్టె అడిగాడని తండ్రిపై ఇద్దరు కొడుకులు దాడిచేసి గాయపరిచిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌2 లోని సాగర్‌ సొసైటీని ఆనుకుని ఉన్న గుడిసెల్లో భాగయ్య అనే వ్యక్తి తన కొడుకులు శ్రీను, రాజులతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఇద్దరు కొడుకులు తండ్రిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఆదివారం తినేందుకు బాగయ్య తనకు అన్నం వద్దని, రొట్టెలు కావాలని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఇద్దరు కొడుకులు నీకు అన్నం పెట్టడమే ఎక్కువ.. రొట్టెలు కావాలా? అంటూ కర్రతో దాడిచేశారు. తలపగిలిన బాగయ్యను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. సోమవారం కోలుకున్న బాగయ్య తన కొడుకులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

హైదరాబాద్‌ ఆర్యవైశ్య సత్రంలో ఎలుకల మందు తిని బలవన్మరణం

న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్‌కు
కారులో కూతురు ఫొటోలు చూస్తూనే రాక
ఆర్యవైశ్య మహాసభ సత్రంలో అద్దెకు గది
గారెల్లో ఎలుకల మందు కలిపి తిని మృతి
మృతదేహం పక్కన సూసైడ్‌ నోట్‌ లభ్యం
అమ్మ వద్దకు రావాలంటూ అమృతకు విన్నపం
ఉరిశిక్ష తప్పదేమోనని తీవ్ర ఆందోళన
సోదరుడు, సుపారీ హంతకుల వేధింపులు?
ఆత్మహత్యకు కారణాలు ఇవేనా?
ప్రణయ్‌ను చంపించడంపై పశ్చాత్తాపంతోనే కావొచ్చు: అమృత


ఖైరతాబాద్‌, నల్లగొండ, మంగళ్‌హాట్‌, మిర్యాలగూడ టౌన్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, తన కూతురు అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య మహాసభ సత్రం గదిలో ఆదివారం ఉదయం అతడు విగతజీవిగా పడివుండగా కనుగొన్నారు. గారెల్లో ఎలుకల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. భార్య గిరిజను క్షమించమని వేడుకొంటూ కూతురు అమృతను అమ్మ వద్దకు వెళ్లాలని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు, ఆర్యవైశ్య సత్రం సిబ్బంది, మారుతీరావు కారు డ్రైవర్‌ రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాదిని కలిసేందుకు శనివారం సాయంత్రం 6:40 గంటలకు మిర్యాలగూడ నుంచి తన కారులో మారుతీరావు హైదరాబాద్‌కు బయలుదేరాడు. మధ్యలో ఎక్కడా వాహనాన్ని ఆపొద్దని డ్రైవర్‌ రాజేశ్‌కు చెప్పాడు. దారిపొడవునా కూతురు అమృత ఫొటోలను చూస్తూ ఉండిపోయాడు.



చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యాలయం వద్ద కారును ఆపి.. ముందుగా బుక్‌ చేసుకున్న పైఅంతస్తులోని 306 నంబరు గదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి తర్వాత బయటకు వచ్చిన ఆయన, తాను తినేందుకు హోటల్‌ నుంచి గారెలను, అలాగే కారులో ఉన్న కోర్టు పేపర్లను తీసుకురావాలని రాజేశ్‌కు పురమాయించి తెప్పించుకున్నాడు. గారెలు తిన్న అనంతరం రాజేశ్‌ను కారులోనే పడుకోమని చెప్పి తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఒకసారి, తిరిగి 7.30 గంటల ప్రాంతంలో మరోసారి రాజేశ్‌ గది తలుపులు తట్టగా మారుతీరావు తీయలేదు. ఆ సమయంలోనే భార్య గిరిజ ఫోన్‌ చేసినా మారుతీరావు ఎత్తలేదు. డ్రైవర్‌ రాజేశ్‌కు ఆమె ఫోన్‌ చేసి చెప్పడంతో అతడు, సత్రం రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న రిసెప్షనిస్ట్‌కు విషయం చెప్పాడు. ఇద్దరూ వెళ్లి తలుపులు గట్టిగా బాదినా తీయకపోవడంతో ఆర్యవైశ్య మహాసభ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.



పోలీసులు వచ్చి గది తలుపులను తెరిపించి చూడగా అప్పటికే లోపల బెడ్‌పై మారుతీరావు చలనం లేని స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. శనివారం రాత్రే మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా మిర్యాలగూడ లాయర్లతో పనికాదని హైదరాబాద్‌లో సీనియర్‌ న్యాయవాదిని కలిసేందుకు ప్రత్యేకంగా వచ్చిన మారుతీరావు, లాయర్‌ను కలవకుండానే ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గదిలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ‘గిరిజా క్షమించు. అమృతా..  అమ్మ దగ్గరకు రా’ అని రాసివుంది. గదిలో తనీఖీ చేసిన పోలీసులు.. అతడి సెల్‌ఫోన్‌, బట్టలు, అతడి కారుకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.



అతడు విషం తాగినట్లుగా గదిలో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే, మారుతీరావు వాంతి చేసుకున్నట్లు గుర్తించిన క్లూస్‌టీమ్‌.. ఆ నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. మారుతీరావు తోడల్లుడు, కొత్తపేటకు చెందిన రఘు.. కుటుంబసభ్యులతో కలిసి ఘటనాస్థలికి వచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అక్కడ భర్త మృతదేహాన్ని చూసి గిరిజ సొమ్మసిల్లి పడిపోయారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె.. గుండెలవిసేలా రోదించారు.



భార్య అనుమానించినట్లుగానే..

మారుతీరావు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడని అతడి భార్య గిరిజ ముందే అనుమానించారా? కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు దీన్నే చెబుతున్నాయి. ప్రణయ్‌ హత్యకేసు చివరి దశకు చేరుకోవడం, మిర్యాలగూడ కోర్టులో అతడి తరఫున వాదిస్తున్న న్యాయవాదులు తమ చేతిలో ఏమీ లేదని, తీర్పు అతడికి వ్యతిరేకంగా రావొచ్చునని పేర్కొనడంతో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. పైగా ఇటీవలే మారుతీరావుకు చెందిన పాత షెడ్డులో ఓ మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో భార్య గిరిజ కొన్నాళ్లుగా అతడిని దగ్గరగా గమనిస్తున్నారు. ఇంట్లోంచి అతడు బయటకు వెళితే తరచూ ఫోన్లు చేస్తూ ఎక్కడున్నారని అడిగి తెలుసుకొనేవారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం ఆరింటికే భర్తకు  ఫోన్‌చేశారు. 



ఉరి తప్పదేమోననే ఒత్తిడితోనే..

కూతురు అమృత ప్రేమ వివాహం ఇష్టం లేని మారుతీరావు, 2018 సెప్టెంబరు 14న ఆమె భర్త ప్రణయ్‌ని కిరాయి హంతకులతో హత్యచేయించాడు. ఈ కేసులో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లాడు. ఆర్నెల్ల క్రితం బెయిల్‌పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి తనను కేసు నుంచి విముక్తి కోసం కూతురుతో అతడు రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. సహకరిస్తే ఆస్తిని తన పేర రాస్తానని చెప్పించినా అమృత ససేమిరా అన్నట్లు తెలిసింది. ప్రణయ్‌ హత్య అనంతరం పరిణామాలతో కుటుంబసభ్యుల మధ్య స్పర్థలు ఏర్పడటం, రాజీ కోసం కూతురు సహకరించకపోవడం, రక్తసంబంధీకులంతా దూరమవడం, సమాజంలో ఛీత్కారాలతో మారుతీరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. వీటన్నింటికన్నా గతకొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలే అతడిని మరింత ఒత్తిడికి గురిచేశాయని అంటున్నారు.



ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించి బలమైన కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక కోర్టు శరవేగంగా విచారణ చేస్తోంది. గత నెల చివరి వారంలో చార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈనెల 3న దానికి సంబంధించిన నోటీసులు మారుతీరావుకు అందాయి. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు అతడు ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే మిర్యాలగూడలో న్యాయవాదులు చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం, కేసు నుంచి బయటపడటం కష్టమని, ఉరిశిక్ష కూడా పడొచ్చని చెప్పడంతో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల కోర్టులోనే న్యాయవాది ఎదుట అతడు విలపించగా, కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేద్దామని ఓదార్చినట్లు సమాచారం.  కాగా ప్రణయ్‌ హత్య అనంతర పరిణామాలతో కుటుంబంలో కలతలు నెలకొన్నాయని.. అతడి కారణంగా  ఇంట్లోని పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడడం లేదని, సమాజంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అతడి సోదరుడు శ్రవణ్‌ ఆరోపించినట్లు తెలిసింది.



సోదరుడితో అతడికి ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు సమాచారం. కోర్టు ఖర్చుల కోసం ఆస్తులను విక్రయించేందుకు సిద్ధపడినా ఎవ్వరూ ముందుకు రాలేదని సమాచారం. రూ.50 వేల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని, పలువురు మిత్రులతో అతడు తన బాధను వ్యక్తం చేశాడు. కాగా  మారుతీరావు సోదరుడు నాగేందర్‌దీ ఈ తరహా విషాదాంతమే. సివిల్‌ సప్లయి సబ్‌ కాంట్రాక్టరుగా పనిచేసిన ఆయన 1987లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.



రంగుమారిన శరీరం

ఉస్మానియా ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో మారుతీరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని భార్య గిరిజకు అప్పగించారు. మారుతీరావు మృతదేహం రంగు మారడాన్ని గుర్తించి, అతడు ఎలుకల మందు తిని మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు భావిస్తున్నారు. ఎలుకల మందు కారణంగా మృతి చెందిన వారి శరీరం ఎలా అవుతుందో మారుతీరావు బాడీ కూడా అలానే మారిపోయినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు పేర్కొన్నారు. అయితే నివేదిక వచ్చిన తర్వాతే అతడు ఎలా చనిపోయాడనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాగా మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నామని సైఫాబాద్‌ సీఐ చింతల సైదిరెడ్డి చెప్పారు. విషం తీసుకోవడంతోనే చనిపోయాడా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.



ఆస్తి బదలాయించాలని సోదరుడు శ్రవణ్‌ ఒత్తిడి

ఆస్తుల విషయంలో మారుతీరావుతో అతడి సోదరుడు శ్రవణ్‌ ఘర్షణపడినట్లు తెలిసింది. అకారణంగా తననూ హత్యకేసులో ఇరికించి జీవితాన్ని నాశనం చేశావని, ఒక్కగానొక్క కూతురు దూరం కావడంతో ఆస్తులనంతా తన పేరిట బదలాయించాలని మారుతీరావుపై శ్రవణ్‌ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే జైల్లో ఉన్నప్పుడే మారుతీరావు తన ఆస్తుల్లో కొంత భాగాన్ని భార్య గిరిజ పేరుమీదకు బదలాయించాడు. ఆగ్రహించిన శ్రవణ్‌ జైల్లోనే అతడిపై పలుమార్లు భౌతిక దాడులు చేసినట్లు తెలిసింది. ఇక ప్రణయ్‌ హత్యకు సుపారీ తీసుకున్న సుభాష్‌ శర్మ, అస్గర్‌ అలీ, అబ్దుల్‌ బారీ తరఫువారి నుంచి డీల్‌ కుదుర్చుకున్న డబ్బుల కోసం మారుతీరావుపై వేధింపులు పెరిగినట్లు తెలిసింది.



మారుతీ రావుతో మాటల్లేవు: శ్రవణ్‌

మారుతీరావుకు తనకు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సోదరుడు శ్రవణ్‌ పేర్కొన్నాడు. ఉస్మానియా మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడాడు. షేర్ల విషయంలో మారుతీరావుకు తనకు మధ్య గొడవ జరిగినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నాడు. నిరుడు మే 15 నుంచి మారుతీరావుతో తనకు మాటల్లేవని చెప్పాడు. మొదటి నుంచి ఎవరి ఆస్తులు వారి పేర్లపైనే ఉన్నాయన్నాడు.


అంత్యక్రియలకు కూతురు దూరం

మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. అంత్యక్రియలకు కూతురు అమృత దూరంగానే ఉండనుంది. మారుతీరావు అంత్యక్రియలను భార్య గిరిజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమృత ఇంటి వద్ద ఐదుగురు సిబ్బందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అమృత ఇంటికి వెళ్లి మీడియా పలకరించగా.. ఆమె ముక్తసరిగా స్పందించింది. మీడియా ద్వారానే తనకు తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిందని పేర్కొంది. ప్రణయ్‌ ని హత్య చేయించడంతో పశ్చాత్తాపం (రిగ్రెట్‌) చెంది ఉంటాడని.. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అభిప్రాయపడింది.

Friday, March 6, 2020

చెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి .. ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి

చెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి .. ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి
త్రుటిలో తప్పించుకొన్న  కుమారుడు రయీస్‌

మద్యానికి బానిసై.. భార్య డబ్బివ్వడం లేదనే  కోపంతో దారుణం

బాన్సువాడలో ఘోరంచెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి ..

ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి

బాన్సువాడలో ఘోరం

బాన్సువాడ టౌన్‌, మార్చి 6: ‘తెలిసినవాళ్లు దర్గా దగ్గర పండుగ చేస్తున్నరు.. పోయి తినొద్దం’ అని తండ్రి చెబితే ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఆనందంగా అతడి వెంట బయలుదేరారు. మంచి భోజనం పెట్టిస్తానని ఆశపెట్టిన ఆ తండ్రి.. కొద్ది దూరం వెళ్లగానే పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. అలా కొట్టుకుంటూనే వారిని చెరువుగట్టు వైపు లాక్కెళ్లాడు. ముగ్గురు కుమార్తెలను బలవంతంగా చెరువు లోపలికి దించి నీళ్లలో ముంచాడు. పాపం పిల్లలు.. ఊపిరాడక తలలు పైకెత్తి, మమ్మల్ని చంపొద్దు అబ్బాజాన్‌ అని వేడుకున్నా ఆ కర్కోటకుడి హృదయం కరగలేదు. ముగ్గురినీ పదే పదే తన కాలితో లోపలికి తొక్కి చంపాడు. ఆ తండ్రి ఉన్మాదం నుంచి కుమారుడు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌ డ్రైవర్స్‌ కాలనీలో శుక్రవారం ఈ ఘోరం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై, భార్య డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ఇంతటి దారుణానికి ఒడగట్టాడు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

నిజామాబాద్‌కు చెందిన సయ్యద్‌ ఫయాజ్‌ హుస్సేన్‌కు తాడ్కోల్‌ డ్రైవర్స్‌ కాలనీకి చెందిన నిలోఫర్‌ బేగంతో 2009లో పెళ్లయింది. డ్రైవర్స్‌ కాలనీలో అత్తమామలే ఫయాజ్‌కు ఓ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఫయాజ్‌, నిలోఫర్‌ దంపతులకు ఆఫియా బేగం(10), మాహీన్‌ బేగం(9), జోయా బేగం(7), రయీస్‌ పిల్లలు. ఫయాజ్‌ కూలికి వెళుతుండగా, నీలోఫర్‌ టైలర్‌ పని చేస్తోంది. కొంతకాలంగా ఫయాజ్‌ మద్యానికి బానిసయ్యాడు. పనికి వెళ్లడం మానేసి.. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని భార్యను కొడుతున్నాడు. కొన్నాళ్లుగా డ్వాక్రా గ్రూపు డబ్బులు తనకు ఇవ్వాలని భార్యను వేధిస్తున్నాడు. గురువారం రాత్రి భార్యతో గొడవపడి అరుస్తూ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలను పీకేసి భయోత్పాతం సృష్టించాడు.  శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నలుగురు పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.

తెలిసినవాళ్లు కందూరు చేస్తున్నారని, వెళ్లి భోజనం చేసి వద్దామని నమ్మించి వారిని వెంట బెట్టుకొని తాడ్కోల్‌ గ్రామ చెరువు వైపు తీసుకెళ్లాడు. దారి మధ్యలో  తండ్రి కొడుతుండటంతో రయూస్‌ తప్పించుకొని ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు. ఆమె పరుగెత్తుకొని వెళ్లి చూడగా చెరువు గట్టుపై కూతుళ్ల చెప్పులు కనిపించాయి. బిగ్గరగా రోదిస్తూ పక్కన పొలాల్లో పని చేస్తున్నవారిని పిలిచి తన కూతుళ్లను కాపాడాలని ఆమె వేడుకుంది. వారు చెరువులోకి దిగి గాలించగా ముగ్గురు పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులొచ్చి ఘటనపై ఆరా తీశారు. గ్రామంలోని కల్లు కాంపాండ్‌ వద్ద నిందితుడు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి నిలోఫర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫయాజ్‌ను కఠినంగా శిక్షించాలంటూ నిలోఫర్‌ బంధువులు, బాన్సువాడ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. 

Friday, February 7, 2020

CAA: Kerala CM calls for joint protests

CAA: Kerala CM calls for joint protests
SPECIAL CORRESPONDENTTHIRUVANANTHAPURAM, FEBRUARY 07, 2020 00:22 IST
UPDATED: FEBRUARY 07, 2020 00:22 IST
SHARE ARTICLE 0PRINTA A A
Chief Minister Pinarayi Vijayan has called for more joint protests against the Citizenship (Amendment) Act and reiterated that the State would not implement the National Population Register or National Register of Citizens.

Replying to a notice for an adjournment motion of K.M. Shaji in the Assembly on Thursday regarding the concerns raised by the CAA legislation and the demand to the State government to suspend Census operations till the air is cleared, Mr. Vijayan said the State, mainly the Assembly, has taken a unanimous stance against the Act and hence would not implement it. But the State cannot suspend the Census operations. The Census and the NPR and NRC are different.

The government has directed the officials concerned not to include queries related to the NPR and NRC in the Census questionnaire.

The government did not consider it an issue concerning a community, the Muslims, but was seen as a threat to the secular credentials of the Constitution. Mr. Vijayan urged the Opposition to launch joint protests against the Act.

Panel suggests steps to curb child porn

Panel suggests steps to curb child porn
SPECIAL CORRESPONDENTNEW DELHI, FEBRUARY 07, 2020 01:49 IST
UPDATED: FEBRUARY 07, 2020 01:51 IST
SHARE ARTICLE 1PRINTA A A

The House committee has recommended a multi-pronged strategy to tackle the menace
A parliamentary panel has recommended a code of conduct for Internet service providers (ISPs) and strengthening the National Commission for Protection of Child Rights to curb child pornography.

The report, prepared by an ad hoc committee set up by the Rajya Sabha and led by Congress MP Jairam Ramesh, was submitted to the Chairman of the House on January 25. The report was tabled by Women and Child Development Minister Smriti Irani on Thursday. It recommends a multi-pronged strategy detailing technological, institutional, social and educational as well as State-level measures.

Among its key recommendations is a code of conduct or a set of guidelines for ensuring child safety online. It puts a greater onus on ISPs to identify and remove child sexual abuse material (CSAM) as well as report such content and those trying to access them to the authorities under the national cybercrime portal.

ALSO READ
Making it easy The POCSO Act mandates dedicated courts to deal with crimes against children. (Image for representational purpose.)
Government redefines child porn, moots stiff penalties under POCSO


It has also called for strengthening the National Commission for Protection of Child Rights (NCPCR) so that it can serve as the nodal body for curbing child pornography. “It should be empowered suitably to deal with the added responsibilities. The capabilities required in the NCPCR should include technology, cyberpolicing and prosecution,” the panel has proposed along with an inter-ministerial task force.

The committee has delved into great detail in using technology to curb circulation of child porn such as breaking end-to-end encryption to trace its distributors of child pornography, mandatory applications to monitor children’s access to pornographic content, employing photo DNA to target profile pictures of groups with CSAM, some of which are likely to lead to concerns over privacy and misuse.“Most of these are steps in the right direction and will help in creating a safer eco system, but some of the suggestions need a closer examination. For instance, asking ISPs to report content in addition to blocking and filtering may not be practical. The suggestion to break encryption may also just lead to traffic moving to different platforms,” says Siddharth P, co-director, Aarambh. He adds that there is also a need to develop a victim-centric strategy instead of just focusing on prosecution. He warns against “over-criminalisation” through misuse of provisions that penalise sexting and grooming, i.e. use of Internet to develop a sexual relationship with a minor, by punishing older consenting adolescents too.